రాత్రి వేళల్లో కూడా గండి పూడ్చి వేత పనులు

58பார்த்தது
రాత్రి వేళల్లో కూడా  గండి పూడ్చి వేత పనులు
నడి గూడెం మండలం కాగిత రామ చంద్రా పురం వద్ద సాగర్ ఎడమ కాలువకు పడిన గండికి మరమ్మత్తు పనులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశానుసారం రాత్రి వేళల్లో కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా ఆదివారం పనుల పరిశీలనకు వచ్చిన మంత్రి పనులు మరింత వేగ వంతం చేయాలని గుత్తేదారులకు ఆదేశించారు. మరో వారం రోజుల్లో కాలువలో నీళ్లు పారుతాయని రైతులు ఆందోళన చెంద వద్దన్నారు.

தொடர்புடைய செய்தி