బాయిల్డ్ రైస్ మిల్లులకు కలెక్టర్ నోటీసులు జారీ

83பார்த்தது
బాయిల్డ్ రైస్ మిల్లులకు కలెక్టర్ నోటీసులు జారీ
అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామ శివార్లలో బాయిల్డ్ రైస్ మిల్లు నుండి వ్యర్ధాలు విడుదలై ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని స్థానికులు చేసిన ఫిర్యాదు పై జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ స్పందించారు. కాలుష్యానికి కారణం అవుతున్న రైస్ మిల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. కాగా ఇట్టి నోటీసులను స్థానిక సిబ్బంది రైస్ మిల్లుల యజమానులకు అందజేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி