మాజీ ఎమ్మెల్యే బొల్లం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ధ్వజం

62பார்த்தது
కోదాడ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల్లో చేసిన అభివృద్ధి ఏమిటో నిరూపిస్తాం. సిద్దమేనా అని టీపీసీసీ చీఫ్ సిహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ ప్రమీల లు సవాలు విసిరారు. సోమవారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సమావేశంలోస్థానిక నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி