పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం: సీడీపీఓ పారిజాత

56பார்த்தது
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం: సీడీపీఓ పారిజాత
పౌష్టికాహారంతో గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని కోదాడ ఐసిడిఎస్ సిడీపీఓ పారిజాత అన్నారు. గురువారం కోదాడలో అంగన్వాడి సెంటర్ లో పోషణ అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. లబ్ధిదారులు అంగన్వాడి సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు సూర్యకళా, రమణ, హెల్త్ సూపర్ వైజర్ వెంకటరమణ, అంగన్వాడీ టీచర్లు రాధరుక్మిణి, తయ్యబా ఉన్నారు.

தொடர்புடைய செய்தி