భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్క పై విశ్వ ఖర్మ

57பார்த்தது
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి విశ్వ ఖర్మ వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్క పై ఆయన ప్రతిమను చెక్కి తన దైవభక్తిని చాటుకున్నాడు. చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, పెన్సిల్ మొన పై జాతీయ నాయకుల, దేవుళ్ళ ప్రతిమలు చెక్కి తన కళాత్మకతను చాటుకున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మకళలో రాణించి రాష్ట్రానికి పేరు తెస్తానన్నాడు.

தொடர்புடைய செய்தி