కోదాడలో ముమ్మరంగా అన్నదానాలు

57பார்த்தது
కోదాడలో ముమ్మరంగా అన్నదానాలు
కోదాడలో పలు వార్డుల్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఆదివారం అన్నదానాలు ముమ్మరంగా నిర్వహించారు. పట్టణంలోని నయా నగర్ లో సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, గోపిరెడ్డి నగర్, ఉత్తం పద్మావతి కాలనీ, భవాని నగర్, లక్ష్మీపురంలో అన్నదానాలు నిర్వహించారు. నయనగర్ లో దాతలు కే జైపాల్ రెడ్డి కొల్లు రామ తులసి, మల్లీశ్వరి, ఉత్సవ కమిటీ సభ్యులు కక్కిరేణి రాముడు కక్కిరేణి నరేష్, శ్రీ చరణ్, షేక్ సలీం, భక్తులు, దాతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி