మెడపై కత్తి పెట్టి బీరువాలో ఉన్న నగదు, బంగారం చోరీ

52பார்த்தது
మెడపై కత్తి పెట్టి బీరువాలో ఉన్న నగదు, బంగారం చోరీ
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని వెల్లటూరు కాలనీలో నివాసం ఉంటున్న తమ్మిశెట్టి వెంకయ్య ఇంటికి గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఐదుగురు దొంగలు కత్తులు తమ పీకలపై పెట్టి బీరువాలోని బంగారం, సుమారు 50 వేలు నగదు, తమ మెడలోని గొలుసులు, దిద్దులు, ఇతరత్రా సుమారు 5. 1/2 తులాల వెండి దోచుకుని వెళ్లిపోయారని చెప్పారు. వెళ్లే సమయంలో తమ సెల్ ఫోన్లు తీసుకుని దూరంగా పారవేసారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி