అత్యాధునిక వసతులతో నిర్మిస్తామన్న స్టేడియం ఊసేలేదు

50பார்த்தது
అత్యాధునిక వసతులతో నిర్మిస్తామన్న స్టేడియం ఊసేలేదు
యాదాద్రి మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ స్టేడియం నిర్మాణం పత్తాలేదు. సకల హంగులు, అత్యాధునిక వసతులతో నిర్మిస్తామన్న స్టేడియం ఊసేలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్నది. ఇప్పటి వరకు స్టేడియం మంజూరే కాలేదు. ఇది అందుబాటులోకి వస్తే క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే కదలిక వస్తుందని శుక్రవారం అధికారులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி