మద్యం మత్తులో ఇద్దరు యువకులపై దాడి చేసిన సింగర్ మనో కుమారులు

80பார்த்தது
మద్యం మత్తులో ఇద్దరు యువకులపై దాడి చేసిన సింగర్ మనో కుమారులు
గాయకుడు మనో కుమారులు సాహిర్, రఫీక్ లు చెన్నైలో ఇద్దరు యువకులపై దాడి చేసినట్లు పలు వార్తా కథనాలు తెలిపాయి. ఫుట్ బాల్ ప్రాక్టీస్ ముగించుకొని వెళ్తున్న యువకులపై మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ముగ్గురు స్నేహితులతో కలిసి పోలీసుల సమక్షంలోనే సాహిర్, రఫీక్ దాడి చేస్తున్నట్లు చూపే వీడియో వైరల్ అయింది. ఈ కేసులో ఇద్దరిని అదపులోకి తీసుకోగా, మనో కుమారులు సహా ముగ్గురు పరారీలో ఉన్నారు.

தொடர்புடைய செய்தி