తండ్రి అంత్యక్రియల్లో కుప్పకూలి కుమారుడు మృతి

67பார்த்தது
తండ్రి అంత్యక్రియల్లో కుప్పకూలి కుమారుడు మృతి
రాజస్థాన్‌లోని బివార్ జిల్లా జాలియా గ్రామంలో తాజాగా విషాద ఘటన జరిగింది. రాధాకృష్ణ నాగ్లా అనే వృద్ధుడు చనిపోయాడు. రాధాకృష్ణ మృతితో ఆయన కుమారుడు మహవీర్ ప్రసాద్ దుఃఖంలో మునిగిపోయాడు. బంధువులతో కలిసి అంత్యక్రియల కోసం తండ్రి మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లాడు. చితికి నిప్పు పెట్టే సమయంలో మహవీర్ కుప్పకూలి చనిపోయాడు. వారిద్దరికీ బంధువులే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி