రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు (వీడియో)

70பார்த்தது
బీహార్‌లోని కిషన్‌గంజ్ నుంచి సిలిగురి వెళ్తున్న డీఎంయూ రైలు ఇంజిన్‌లో ఆదివారం పొగలు వచ్చాయి. దీంతో మార్గమధ్యంలో ఈ రైలును లోకోపైలట్ ఆపేశాడు. ప్రమాద భయంతో కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగి పరుగులు తీశారు. అయితే అగ్నిమాపక దళం అక్కడకు చేరుకుని అతి కష్టం మీద మంటలను అదుపు చేసింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி