మూల వాగు ప్రవాహన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది

72பார்த்தது
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో వేములవాడ మూలవాగుకు జలకళ సంతరించుకుంది. ఆదివారం మూలవాకు ప్రవాహం భారీగా ఉండడంతో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్, మండల ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలందరూ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி