భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ కథ వింటున్న భక్తులు

81பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం సుభాష్ నగర్ లోని లేవన్ టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి వేములవాడ పట్టణానికి చెందిన పంపరి వికాస్ దుర్గమ్మ కథను మండపం వద్ద చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మండపం వద్దకు చుట్టుపక్కల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

தொடர்புடைய செய்தி