ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన బీజేపీ నాయకులు

63பார்த்தது
ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన బీజేపీ నాయకులు
కథలాపూర్ మండలంలోని చింతకుంట, రాజారాం తండా గ్రామాల్లో శనివారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనులను గూర్చి గ్రామ ప్రజలకు తెలిపారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సురిగి వెంకటేష్ గౌడ్, బోదాసు కమలాకర్, ఆరె శివ, ఇస్లావత్ ప్రకాష్, లకావత్ రాజేశ్, లకావత్ తిరుపతి, మల్లేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி