సింగరేణి ఆర్జీ1లో మంగళవారం మధ్యాహ్నం 3: 30 గం. లకు నిర్వహించు జనరల్ మంత్లి క్వార్టర్ కౌన్సెలింగ్ ను అనివార్య కారణాల వలన వాయిదా వేయడం జరిగిందని సంబంధిత అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3: 30 గం. లకు క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు అన్నారు. సింగరేణి అర్. జి. 1 ఏరియా ఉద్యోగులు గమనించి సహకరించాలని కోరారు.