రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం: ఉప ముఖ్యమంత్రి భట్టి

58பார்த்தது
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం: ఉప ముఖ్యమంత్రి భట్టి
ప్రజల ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సభలో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల అవసరాల కోసమే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేణుగోపాల్, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కాన్ సింగ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி