గాంధీ సాహిత్యం పుస్తకాలను ఆవిష్కరించిన కలెక్టర్

54பார்த்தது
గాంధీ సాహిత్యం పుస్తకాలను ఆవిష్కరించిన కలెక్టర్
మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లో బుధవారం గాంధీ సాహిత్యం పుస్తకాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆవిష్కరించారు. హైదరాబాద్ కు చెందిన గాంధీ స్మారక నిధి సంస్థ పుస్తకాలను రూపొందించగా, పుస్తక ప్రాముఖ్యతను తెలిసేలా ఉచితంగా కాపీలు పంపిణీ చేస్తున్న స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం అధ్యక్షులు బాలసాని వెంకటేశంను కలెక్టర్ అభినందించారు.

தொடர்புடைய செய்தி