బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: మాజీ మంత్రి

50பார்த்தது
బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: మాజీ మంత్రి
భారీ వర్షాలకు వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఇటీవల వరదల్లో మృతి చెందిన పవన్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, మాజీ జడ్పిటిసి గంట రాములు యాదవ్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி