పోషణ్ మహా కట్టుదిట్టంగా అమలు: మంత్రి శ్రీధర్ బాబు

67பார்த்தது
పోషణ్ మహా కట్టుదిట్టంగా అమలు: మంత్రి శ్రీధర్ బాబు
ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ్ మహా 24ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంథనిలో నిర్వహించిన పోషన్ మహా- 2024 ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. పోషన్ మహా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నప్రాసన, అక్షరాభ్యాసం, శ్రీమంతం కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி