విద్యుత్ షాక్ తో ఉద్యోగికి గాయాలు

79பார்த்தது
విద్యుత్ షాక్ తో ఉద్యోగికి గాయాలు
కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ కు మరమ్మతులు చేస్తున్న క్రమంలో సోమవారం ప్రైవేటు ఉద్యోగి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై తీవ్ర గాయాల పాలైన ఉద్యోగి రమేష్ ను స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రమేశ్ ను హన్మకొండలోని ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி