మంథని: నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

62பார்த்தது
మంథని: నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
గ్రామ పాలనలో నిర్దేశిత లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి గ్రామపంచాయతీల పని తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామపంచాయతీలలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 10లోపు పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி