గుంతలు పూడ్చిన కాంగ్రెస్ నాయకులు

78பார்த்தது
గుంతలు పూడ్చిన కాంగ్రెస్ నాయకులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లంతకుంట మండలం ముస్కాన్పల్లి- కేషన్నపల్లి గ్రామాల మధ్య రహదారి గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకటి, సీనియర్ నాయకుడు హన్మంతరెడ్డి, వీరేశం, నరసింహరెడ్డి ఆదివారం రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టారు.

தொடர்புடைய செய்தி