కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

71பார்த்தது
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు కోరుట్ల ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమంలో వారితోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி