ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి వేడుకలు

84பார்த்தது
ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి వేడుకలు
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామీ దేవస్థానంలో ఆదివారం జగద్గురువు, హిందూ తత్వవేత్త ఆదిశంకరాచార్య జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అద్వైత సిద్ధాంత భోధకుడిగా, హిందువులకు నిత్యస్తోత్రాలను అందించారన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, అశోక్, శ్రీనివాస్, భాస్కర్, మహేష్, కృష్ణ, గణేష్, లక్ష్మణ్ గంగాధర్, రమేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி