తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే నేనే పాల్గొంటా: బండి

59பார்த்தது
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే తాను పాల్గొంటానని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. చేతకాకపోతే పరేడ్ గ్రౌండ్ విమోచనోత్సవాలకు సీఎం రావాలని పిలుపునిచ్చారు. నిజాం పాలన నుంచి విముక్తి కల్పించిన పటేల్ వారికి ముమ్మాటికీ హీరోనే అని తాము ఆయన వారసులమేనన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி