ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు

74பார்த்தது
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా శనివారం జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో వారి విగ్రహానికి జగిత్యాల పట్టణ పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ బోగ శ్రావణి, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బోగ గంగాధర్, గాదాసు రాజేందర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி