రెండు రోజులు జగిత్యాలలో ట్రాఫిక్ దారి మల్లింపు

83பார்த்தது
రెండు రోజులు జగిత్యాలలో ట్రాఫిక్ దారి మల్లింపు
జగిత్యాల పట్టణంలో గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఈ నెల 16, 17 న ట్రాఫిక్ దారి మల్లించనున్నట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ నుండి ధర్మపురి వెళ్లే హెవీ గూడ్స్ వెహికల్స్ లక్ష్మీపూర్ బైపాస్ మీదుగా, నిజామాబాద్ వెళ్లే వాహనాలు చల్గల్ బైపాస్ మీదుగా వెళ్తాయన్నారు. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల నుండి పట్టణంలోకి గొల్లపల్లి బైపాస్ మీదుగా వస్తాయన్నారు.

தொடர்புடைய செய்தி