ఇందిరా గాంధీ విగ్రహానికి పాత్రికేయుల వినతి పత్రం

65பார்த்தது
ఇందిరా గాంధీ విగ్రహానికి పాత్రికేయుల వినతి పత్రం
జగిత్యాలలో ఇందిరా గాంధీకి పాత్రికేయుల వినతి ఇళ్ల స్థలాల సాధన కోసం పాత్రికేయులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇందిరా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఐజేయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు న్యాయం జరగలేదని తెలిపారు.

தொடர்புடைய செய்தி