రాహుల్ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించింది: పీసీసీ

74பார்த்தது
బీజేపీ ఎంపీ రణవీర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. బుధవారం హుజూరాబాదులో ఆయన మాట్లాడుతూ.. తీవ్రవాదుల చేతిలో రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని తీవ్రవాది అనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం దేశ సమగ్రత పురోభివృద్ధి కోసం ప్రాణాలర్పించారని వివరించారు.

தொடர்புடைய செய்தி