క్వింటా పత్తి ధర రూ. 7, 800

51பார்த்தது
క్వింటా పత్తి ధర రూ. 7, 800
జమ్మికుంట పత్తి మార్కెట్లో పత్తి ధర ఈరోజు క్వింటా రూ. 7, 800 పలికింది. శుక్రవారం మార్కెట్కు రైతులు 18 వాహనాల్లో 99 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ. 7, 800, కనిష్ఠంగా రూ. 6, 200 పలికింది. గోనె సంచుల్లో ఎనిమిది మంది రైతులు 14 క్వింటాళ్లు తీసుకురాగా రూ. 6, 511 నుంచి రూ. 7, 011 వరకు పలికింది. మార్కెట్లో క్రయవిక్రయాలను శుక్రవారం ద్వితీయ శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.

தொடர்புடைய செய்தி