స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు శుద్ధి

72பார்த்தது
స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు శుద్ధి
స్వాతంత్య్ర దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ విగ్రహాలకు శనివారం బీజేపీ నాయకులు విగ్రహా శుద్ధి నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహాల ఆవరణలో పరిశుభ్రం చేసి విగ్రహాలను కడిగి శుభ్రం చేశారు. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలను సైతం విజయవంతం చేయాలని నాయకులు కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி