ఎమ్మెల్సీ ఓటర్ నమోదుపై రాజకీయ నాయకులతో సమావేశం

71பார்த்தது
ఎమ్మెల్సీ ఓటర్ నమోదుపై రాజకీయ నాయకులతో సమావేశం
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై కరీంనగర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్ఎ పవన్ కుమార్, ఆర్డీఓ మహేశ్వర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితాపై సూచనలు చేశారు. డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி