సీఐని కలిసిన బీజేపీ నేతలు

84பார்த்தது
సీఐని కలిసిన బీజేపీ నేతలు
హుజురాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి తిరుమల్ ను బుధవారం స్థానిక బీజేపీ నాయకులు హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, ఉపాధ్యక్షులు అంకతి శ్రీనివాస్, తూర్పాటి రాజు, యంసాని శశిధర్, తిప్పపతిని రాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி