హుజురాబాద్ జర్నలిస్టుల సమస్యను సీఎం దృష్టికి తీసుకు వెళ్తా

73பார்த்தது
హుజురాబాద్ జర్నలిస్టుల సమస్యను సీఎం దృష్టికి తీసుకు వెళ్తా
హుజురాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. మంగళవారం హుజురాబాద్ లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై టీయూడబ్ల్యుజే (ఐజేయు) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో సానుకూలంగా ఉందని అన్నారు.

தொடர்புடைய செய்தி