ధర్మపురిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

53பார்த்தது
ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శ్రావణమాసం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించిన అనంతరం ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకుంటున్నారు. అలాగే దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி