గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా లక్ష్మణ్

69பார்த்தது
గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా లక్ష్మణ్
గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పందికుంటపల్లికి చెందిన పురం శెట్టి లక్ష్మణ్ ని నూతనంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నుకున్నారు. గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం శాలువా కప్పి సన్మానించారు.

தொடர்புடைய செய்தி