క్షతగాత్రున్ని పరామర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే

71பார்த்தது
క్షతగాత్రున్ని పరామర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే
మల్యాల మండల కేంద్రానికి చెందిన బొట్ల వంశ కి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగి కాలుకు తీవ్ర గాయం కావడంతో హైదారాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చేర్పించగా వైద్యులు కాలు తీసివేశారు. విషయం తెలుసుకొని స్థానిక ప్రజాప్రతినిధులతో మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు.

தொடர்புடைய செய்தி