మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ దంపతులకు సన్మానం

59பார்த்தது
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ దంపతులకు సన్మానం
రామడుగు మండలంలోని గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పగ్గాలు చేపట్టిన రామడుగు మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ బొమ్మరవేణి తిరుమల - తిరుపతి దంపతులకు ఆదివారం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జిట్టవేణి రాజు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేసి బొకేను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி