సిద్ధిఖీ హత్య.. కన్నీటి పర్యంతమైన శిల్పా శెట్టి (వీడియో)

58பார்த்தது
ఎన్సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ శనివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనకు సినీ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా నివాళులు అర్పించారు. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే శిల్పా శెట్టి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు, ఆయనకు నివాళి అర్పించేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி