జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

77பார்த்தது
జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
జహీరాబాద్ పట్టణంలోని షహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమావారం రోగులకు విద్యార్థులు పండ్లను పంచారు. విద్యార్థుల్లో దానగుణాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు షహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ పుర్కాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி