పేరుకుపోతున్న చెత్త.. పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

80பார்த்தது
పేరుకుపోతున్న చెత్త.. పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోవడం, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండటం లాంటి సమస్య దుబ్బాక మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. వర్షం పడితే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. పట్టణంలో నూతన డ్రెయినేజీలు నిర్మాణం చేపట్టకపోవడం పాత డ్రెయినేజ్‌లు శిధిలా వ్యవస్థకు చేరడంతో వర్షాలు పడితే నీరు ఎక్కడపడితే అక్కడే నిలిచిపోయే పరిస్థితులు నెలకున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరారు.

தொடர்புடைய செய்தி