ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహసిల్దార్లదే: కలెక్టర్

80பார்த்தது
ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహసిల్దార్లదే: కలెక్టర్
ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహసిల్దార్లదేనని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. 18 సంవత్సరాల నుండి నా ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవోలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி