దళితుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించండి ఎస్సీ కమిషన్ చైర్మన్

83பார்த்தது
దళితుల ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్, అధికారులు వసతి గృహాలు, గురుకులాల్లో సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி