పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి

51பார்த்தது
పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి
సంగారెడ్డిలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని కోరుతూ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకు అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సమర్పించారు. పాస్ పోర్ట్ కార్యాలయం లేకపోవడంతో హైదరాబాద్ కు వెళ్లాల్సి వస్తుందని ఎంపీకి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జగన్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி