నగల కోసం దారుణానికి ఒడిగట్టిన దంపతులు

60பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండలం సాజుతండాకు చెందిన మాలొతు లలిత అనే మహిళ ఈనెల 11న అదృశ్యమైంది. మిక్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా లలిత ఒంటిపై ఉన్న బంగారు నగల కోసం కనకయ్య, ప్రమీల దంపతులు ఆమెను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. శుక్రవారం నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி