ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

71பார்த்தது
ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
ధరణి పెండింగ్ దరఖాస్తులను రెవెన్యూ అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆయన మాట్లాడుతూ వచ్చే సోమవారం నుంచి ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி