మహిళలు స్వశక్తితో ఎదగాలి

1044பார்த்தது
మహిళలు స్వశక్తితో ఎదగాలి
మహిళలు స్వశక్తితో ఎదగాలని ఎపిఎం శ్రీనివాస్, పిఎన్ఈర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరెందర్ లు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం కేంద్రంలో నాబార్డ్ వారి సహకారం తో ఐఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మగ్గం వర్క్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పై శిక్షణ శిబిరాన్ని వారు ప్రారంభించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி