చోరీలకి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్... సొత్తు స్వాధీనం

80பார்த்தது
చోరీలకి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్... సొత్తు స్వాధీనం
తాళం వేసిన ఇళ్లలో చోరీలకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు గజ్వేల్ అదనపు సీఐ ముత్యంరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దిలాల్పూర్ గ్రామానికి చెందిన క్యాసారం సత్తవ్వ ఈ నెల 9న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి 11న ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా రూ. 80 వేల నగదు, 20 తులాల వెండిపట్ట గొలుసులు కనిపించలేదు.

தொடர்புடைய செய்தி