పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

1562பார்த்தது
పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిఎన్ ఆర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరేందర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పాఠశాల హెడ్ మాస్టర్ బచ్చలి సత్తయ్య అధ్వర్యంలో తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆథితి గా హజరైన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

தொடர்புடைய செய்தி