విద్యార్థులు సైన్స్ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

540பார்த்தது
విద్యార్థులు సైన్స్ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి
విద్యార్థులు సైన్స్ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని
పి ఎన్ ఆర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరెందర్ అన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలం స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి గా హజరై అయిన మాట్లాడుతూ ఇలాగే భవిష్యత్తులో టాలెంట్ టెస్ట్ లు పాల్గొని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி